అపో॥ సువార్తీకుడు పునీత మత్తయి గారి ఉత్సవము

క్రీస్తుచే ఎన్నుకొనబడిన పన్నెండు మంది అపోస్తలులలో పునీత మత్తయి గారు ఒకరు. 

ఈయన సుంకరి,సుంకము వసూలు చేయువాడు, యేసుచే పిలువబడ్డాడు, యేసు మరణ పునరుత్థానానికి సాక్షి. 

సువార్తను బోధించారు. అరమాయిక్ భాషలో సువార్తను రచించారు.
 

Telugu Survey Popup Image