సి.బి.సి.ఐ నూతన నియామకం

మే 9 నుండి 10, 2024 వరకు బెంగళూరులో జరిగిన CBCI స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఢిల్లీ అగ్రపీఠానికి  చెందిన గురుశ్రీ డాక్టర్ మాథ్యూ కోయికల్‌ను సిబిసిఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.

ఫాదర్ గారు  కొట్టాయం జిల్లాలోని కరింపని-పాలై సిరో మలబార్ ఎపార్కీలో జన్మించారు 

ఢిల్లీ అగ్రపీఠ గురువుగా గురువుగా నియమితులయ్యారు.

ఢిల్లీ అగ్రపీఠ ఛాన్సలర్‌గా, జ్యుడీషియల్ వికార్‌గా మరియు అగ్రపీఠాధిపతికి కార్యదర్శిగా పనిచేసారు.

తను రోమ్‌లోని లాటరన్ విశ్వవిద్యాలయం నుండి కానన్ లాలో డాక్టరేట్ పట్టా పొందారు.

Telugu Survey Popup Image